మన్నెగూడ కిడ్నాప్‌ ఘటన షాక్‌కు గురిచేసింది:గవర్నర్‌ తమిళిసై

Spread the love

Manneguda kidnapping incident shocked: Governor Tamilisai

మన్నెగూడ కిడ్నాప్‌ ఘటన షాక్‌కు గురిచేసింది:గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌.యువతి భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.యువతి కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని కోరారు తమిళిసై.

Related Posts

You cannot copy content of this page