SAKSHITHA NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన మల్లి బాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన పందుల రామ్మూర్తి- నాగమణి దంపతుల కూతురు యమున- భాస్కర్ ల వివాహం కొత్త లింగాల లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ వివాహ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త లింగాల గ్రామానికి చెందిన వరుని తల్లిదండ్రులను, వధువు తల్లిదండ్రులను మల్లి బాబు యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వధూవరుల తల్లిదండ్రులు, బంధువులు, మేకల అన్నపూర్ణమ్మ,మేకల నాగలక్ష్మి, పోతన బోయిన రామ్మూర్తి, కాంపాటి చంద్రకళ, బండి ఉపేందర్,రాయల నాగ శంకర్, భుక్యా రవి, బానోత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS