అందరం కలిసికట్టుగా పని చేద్దాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Spread the love

పడుగుపాడులో వలసల పరంపరం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం

పడుగుపాడు కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి,ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలతో టిడిపి ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొనడం జరిగింది, మాట్లాడుతూ గ్రామాలకు గ్రామాలే స్వక్ష్యందంగా కదిలివచ్చి టిడిపికి మద్దతు తెలుపడం మార్పుకు సంకేతమన్నారు, పార్టీలో ముఖ్య నేతలతో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్రతి ఒక్కరూ పార్టీకి ముఖ్యమేనని పాత నాయకులతో కొత్త నాయకులతో మాట్లాడేరు మన ఎన్ డి ఏ కూటమిని బలోపేతనం గా ఉంది, కోవూరు లో టిడిపి జెండా ఎగరేయాలని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మరియు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని తెలియజేశారు. వారితోపాటు విన్నకోట రాధాకృష్ణ ఎన్ ఎస్ యు ఐ ప్రసాద్, పామాంజి శ్రీనివాసులు, కోవూరు పట్టణ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసులు, సూర్యం, నాటక రాణి వెంకట్, పిచ్చుక మధు అశోక్ తెలుగుదేశం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page