కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమీషనర్ రామకృష్ణా రావు ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి *,ప్రజాప్రతినిధులతో కలిసి 9&10వ డివిజన్ల పరిధిలో స్థానిక కార్పొరేటర్లు రజిత రవికాంత్ ,మేకల వెంకటేష్ తో కలిసి ఆయా బస్తీలు,అపార్ట్మెంట్స్, రెసిడెన్సియల్ వంటి పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి,పలు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది.అదే స్థానికంగా నెలకొన్న కొన్ని సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం 11వ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ రవికిరణ్ తో కలిసి కేటీఆర్ పార్క్ ను సందర్శించి,నిర్మాణ పనులు పర్యవేక్షించి,పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,కో – ఆప్షన్ సభ్యులు, NMC బీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , ఆయా డివిజన్ అధ్యక్షులు, మరియు అనుబంధ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు,యువ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు,ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 03 at 10.50.55 AM

SAKSHITHA NEWS