రత్న ఎంక్లేవ్ అపార్ట్మెంట్స్ వాసులతో కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమావేశం.

Spread the love

జీడిమెట్ల 132 డివిజన్ సుచిత్ర పరిధిలోని, రత్న ఎంక్లేవ్ అపార్ట్మెంట్స్ వాసులతో కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమావేశమై ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి తనను గెలిపించాలని కోరారు. దానికి కాలనీవాసులు సానుకూలంగా స్పందించి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే తమ మద్దతు అని తెలిపారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మూగ జయశ్రీ, నరసింహారెడ్డి , సంపత్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 04 At 11.55.15 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page