కోట మైసమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
ఉసిరికాయలపల్లి గ్రామంలో వెలిసి ఉన్న కోట మైసమ్మ అమ్మవారిని గౌరవ వైరా ఎమ్మెల్యే గారు కుటుంబ సమేతంగా దర్శించుకుని వైరా నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో పాడిపంటలతో అమ్మవారి దయతో అన్నింటా విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నారు. సహచర ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారితో ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు
ముందుగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పర్సా పట్టాభి రామారావు గారు, ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికినారు దర్శనమనంతరం వివిధ శాఖల అధికారులతో పోలీసు సిబ్బందితో ఏర్పాట్ల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నారు జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులను కోరారు,
ముగ్గురు మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లుగా వాటన్నిటికీ అమ్మవారి దయ ఉండాలని కోరుకున్నారుఈ కార్యక్రమాల లో మండల కాంగ్రెస్ నాయకత్వం మొత్తం పాల్గొన్నారు
కోట మైసమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా
Related Posts
TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్టికెట్లు.. మరి పరీక్షలు..!!
SAKSHITHA NEWS TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్టికెట్లు.. మరి పరీక్షలు..!! TGPSC Group-1 2024: టీజీపీఎస్సీ గ్రూప్-1 విద్యార్థులు అలర్ట్.. రేపటి నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి…
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు
SAKSHITHA NEWS జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు బంజారాహిల్స్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సమయం దాటాక కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ ప్లే చెయ్యడంపై మేయర్ విజయలక్ష్మిపై సుమోటోగా కేసు నమోదు. మేయర్ విజయలక్ష్మితో పాటు ఈవెంట్…