గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమెను అభినందించిన కిషన్ రెడ్డి

Spread the love

ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని కేంద్ర మంత్రి సమర్ధించారు.

సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కానీ కేసీఆర్ కుటుంబానికి సేవ చేసేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నాడు.

Related Posts

You cannot copy content of this page