ఐఎన్టీయూసీ నుండి బీజేపీ లోకి చేరికలు

Spread the love

సాక్షిత : బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సారెగూడెంలోని ఆల్కల్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాము గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శంకర్, రాజు, బిక్షపతి, మహేష్ గౌడ్, అశోక్, రమేష్, మల్లేష్, ఈ.మల్లేష్, నరేందర్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page