SAKSHITHA NEWS

సాక్షిత : మంత్రి చామకూర మల్లారెడ్డి సార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన జవహర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి మహిళా అధ్యక్షురాలు ముత్యం సుజాత, జనరల్ సెక్రెటరీ స్వర్ణలత, JMC బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శివ కేశవులు, మరియుబి,జగన్ కే,విగ్నేష్,హరీష్, సంజయ్ శర్మ.శివ శామ్.ఎమ్,మూర్తి కే,రాంజీ ఎమ్,రాహుల్. వంశీ, విశాల్, రవి, కోటి. కామేష్. మంజుల,శ్రీలత, లక్ష్మి, అర్చన,అస్మా, కాలనీవాసులు మంత్రి చామకూర మల్లారెడ్డి సార్, మేడ్చల్ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరికల కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య , కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్,అధ్యక్షులు కొండలు ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ మహేష్,తదితరులు పాల్గొన్నారు.

A6188f23 03aa 42ad 827a 8c404c1e3674

SAKSHITHA NEWS