SAKSHITHA NEWS

నేలకొండపల్లి మండలానికి చెందిన జిల్లా మైనార్టీ కాంగ్రెస్ నాయకులు షేక్ హుస్సేన్,మండల కాంగ్రెస్ నాయకులు కందుల కోటేశ్వరావు,నేలకొండపల్లి వార్డు మెంబర్లు మెట్టెల నరేష్,హైమావతి-శ్రీనివాస్,నియోజకవర్గ జై గౌడ్ ఉద్యమ్మ సంఘ కన్వీనర్ కసాని సతీష్ తో పాటు 11 కుటుంబాలు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


SAKSHITHA NEWS