ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న , జారే ఆదినారాయణ

Spread the love

10/09/2023
పూసుగూడెం గ్రామం

జనం లో— జారే.

ములకలపల్లి మండలం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, పూసుగూడెం గ్రామంలో,

      హాలో శుభోదయం కార్యక్రమంలో భాగంగా,  మహిళలు పెద్ద ఎత్తున పూల మాలతో స్వాగతం పలికి హారతి ఇచ్చిన అనంతరం ప్రతివీధి ప్రతి ఇంటికి తిరుగుతూ అందరిని ఆప్యాయతగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, చట్టపరమైన అధికారులతో రైతు కమీషన్ ఏర్పాటు. మహాత్మాగాంధీ జాతీయ పతాకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తుందనిరైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు భీమా పధకం వర్తింపు చేస్తుందని* తెలియజేస్తూ, అలాగే 
    కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పత్రాన్ని ప్రతి ఇంటికి పంచుతూ, సంక్షేమ పథకాలు గురించి అందరికీ వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మన మందరం కలిసికట్టుగా పనిచేయుటకు సిద్దంగా ఉండాలని పిలుపునిస్తు, ప్రజలందరూ ఆరోగ్యంగా , సుఖసంతోషాలు, శుబిక్షంగా ఉండాలని తెలియజేస్తు, అలాగే 
         ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న,
         అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ.
        ఈ కార్యక్రమంలో, మాజీ జడ్పిటీసీ బత్తుల అంజి గారు, మాజీ సర్పంచ్ పతేలాల్ గారు, మండలం అధ్యక్షులు ఎండి జహిరుద్దిన్ గారు,ఉప సర్పంచ్ శనగపాటి అంజి గారు, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు కోరంపల్లి చెన్న గారు,కుంజా రవి గారు,అవినాష్ గారు, రాజేష్ గారు,దుగ్గి సంపత్ కుమార్ గారు, మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page