జగన్మోహన్ రెడ్డి నాలుగో విడత నేతన్న నేస్తం పథకం పంపిణీ

Spread the love

పెడన,

ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో విడత నేతన్న నేస్తం పథకం పంపిణీ చేయడానికి పెడన పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ .

మంత్రి జోగి రమేష్ వెంట పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు ప్రజాప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page