ఆవుల రవీందర్ రెడ్డి చొరవతో రాజీవ్ గాంధీ నగర్ GMK వెంచర్ లో నూతన వీధిలైట్లు ఏర్పాటు

Spread the love

సాక్షిత : బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డి చొరవతో రాజీవ్ గాంధీ నగర్ GMK వెంచర్ లో నూతన వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వెంచర్ వాసులు కార్పొరేటర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారికి శాలువాతో సన్మానించి నూతన వీధి దీపాలను కార్పొరేటర్ చేతులమీదుగా ప్రారంభించుకోవోడం జరిగింది

….ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు మందడి సుధాకర్ రెడ్డి,మొహమ్మద్ ఖాజా,మొహమ్మద్ సోఫీ,మొహమ్మద్ మోయిజ్,షేక్ అరబ్,రమేష్,మహేందర్ రెడ్డి తోపాటు స్థానిక వెంచర్ వాసులు మొహమ్మద్ ఇమ్రాన్,హఫీజ్ ఖాన్,సైదుల్ల, అస్లం అన్సారీ,అజయ్, కృష్ణా,అంజద్,షేక్ కలిముద్దిన్ మరియు GHMC సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page