యర్రగొండపాలెం నియోజవర్గంలో వైసీపీలో ఊపందుకున్న చేరికలు …

Spread the love

యర్రగొండపాలెం,దోర్నాల మండలం రామచంద్రకోట నుండి సర్పంచ్ మరియు వెంకిరెడ్డి ఆద్వర్యం లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన 4 కుటుంబాలు..మరియు గుడిపాడు నుండి 3 కుటుంబాలు.

పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ .

*దోర్నాల నుండి ముఖ్య నాయకులు వెన్న కాశీ రెడ్డి ,వెన్న వెంకట్ రెడ్డి ,వెన్న కాశేశ్వరెడ్డి , ఆమని గుడిపాడు నుండి మంద సుబ్బారాయుడు,గార్లపాటి రమేష్,మంద దేవదాస్ మిగిలిన కార్యకర్తలు చేరారు…

Related Posts

You cannot copy content of this page