వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం

వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం

SAKSHITHA NEWS

శ్రీరామనవమి వేడుకల్లో హత్య ప్రయత్నం

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంమండలం

వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు.

పోలీసుల వివరాల మేరకు మండలంలోని ఇందిరమ్మ కాలనీ కి చెందిన అంజప్ప (55), అతని కుమారుడు హరికృష్ణ (30) శ్రీరామనవమి కి చాందిని బండి కట్టారు.

గుడి వద్దకు ఊరేగింపుగా వెళ్లే క్రమంలో విఠలానికి చెందిన కిషోర్ వర్గీయులతో dj ప్రోగ్రాములు గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉన్న అంజప్ప హరికృష్ణ లపై కిషోర్ వర్గీయులైన కిషోర్, ప్రతాప్, రాజు కత్తితో పొడిచి హత్య ప్రయత్నం చేశారు.


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *