శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం.

పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా కళాశాల మైదానంలో ప్రజలు యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ లను గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ నాయకులు కళాశాల మైదానాన్ని సందర్శించి జరిగిన సంఘటనపై తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ గడిచిన సంవత్సరాలనుండి ఎన్నోసార్లు ధ్వంసం చేయడం జరిగిందని అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని ఇప్పటివరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page