కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరన్న కు మద్దతుగా,.,.

Spread the love

మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడు పౌలు రాజు

భద్రాచలం:

భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పోదేం వీరయ్య కు మద్దతుగా భద్రాచలం నియోజకవర్గంలోని మాల మహానాడు మద్దతు తెలిపి నట్లుగా అల్లాడి పౌలు రాజు వివరించారు, భద్రాద్రి నియోజకవర్గంలో వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, మండలాల్లో అధిక సంఖ్య కలిగిన మాలలు, పోదేం వీరయ్య కు మద్దతు తెలిపినట్లు తెలిపారు, పదిమందికి సహాయం చేయడంలో, ఆత్మీయంగా పలకరించి అందరి హృదయాలను హత్తుకునే విధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేసే వీరన్న గెలిపించడానికి మాల మహానాడు మద్దతు ఇస్తున్నామని తెలిపారు, సందర్భంగా రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరన్న కొరకు గడప గడప ప్రచారం చేయబోతున్నట్లు తెలిపారు, సందర్భంగా స్థానిక ఎఎంసి కాలనీలో జరిగినసమావేశంలో, మాలలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, దీనికి పలు కాలనీల నుండి మహిళలు పాల్గొని అభ్యర్థి గెలుపు దేయంగా ప్రచారం చేపడుతున్నాము అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ పథకాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు, ఎమ్మెల్యే అభ్యర్థి పది రోజుల ముందుగా వచ్చి భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు అలా ఆదరించిన భద్రాద్రి ప్రజలు ఈసారి ఎన్నికల్లోవిజయభేరి మోగించనున్నారు కార్యకర్తలు మాల మహానాడు ఆధ్వర్యంలో హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు

Whatsapp Image 2023 11 17 At 6.11.22 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page