పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు – ఎస్.ఐ ధర్మ

Spread the love

సాక్షిత : చిట్యాల పట్టణంలో ఏప్రిల్ 3 నుండి జరిగే పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చిట్యాల ఎస్ఐ ఎన్. ధర్మ తెలిపారు.
పరీక్షా సమయాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు గానీ డయల్ 100కి కాల్ చేయాలని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసు వారికి సహకరించాలని ఎస్.ఐ విజ్ఞప్తి చేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page