సున్నం చెరువులో వినాయకుల నిమజ్జనం

Spread the love

సాక్షిత : * కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , జరుగుతున్న నాల పనులను, అలాగే సున్నం చెరువులో వినాయకుల నిమజ్జనం సందర్భంగా సనిటేషన్ సిబ్బందితో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డాక్టర్ వెంకటరమణ, మురళీధర్ రెడ్డి, రాంకీ హరికృష్ణ, కృష్ణారెడ్డి, డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, జావీదుధ్ధీన్, జాహిద్ షరీఫ్ బాబా, జ్ఞానేశ్వర్, ఇస్మాయిల్, రవీందర్ రెడ్డి, యోగి రాజు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page