SAKSHITHA NEWS


CHANNEL చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా||

విశాఖపట్నం త్వరలోనే ఛానల్ పెడతా

వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తుంది

మీ తాటాకు చప్పట్లు భయపడను..మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది

నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను

నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్… టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్,
ప్రెస్ కౌన్సిల్, ట్రైబల్ కమిషన్
పార్లమెంటు వరకు పోతా… ◽ మహా న్యూస్ మారేళ్ళ వంశీని వదలను

బుద్ధి లేనివాడు ఎవడైనా తండ్రి వయసున్న నాకే ఒక ఆదివాసి మహిళను అంటగడతారా

పార్లమెంట్లో వంశీకృష్ణ పై ప్రివిలేజ్ మోషన్ వేస్తా

బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు

ఇది కుట్రలో భాగంగానే జరిగింది

పథకం ప్రకారమే నాపై కుట్ర జరుగుతోంది.

సహాయం కోసం అధికారి శాంతి నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా?

నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారు.

మా పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూపై రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్.

CHANNEL

SAKSHITHA NEWS