కడప : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర (AP Nyay Yatra) కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది.. ఈ…
టీడీపీ వాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు అని మళ్ళీ వైసీపీ లో చేరిన ఎల్లారెడ్డి రొశిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డి వెంకట రెడ్డి
పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్
ఈసారి గెలిపించి చూడండి,గద్వాలను ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తా౼డికె. అరుణమ్మ.. ప్రజల కష్టం తెలియని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు.. గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో దరూరు మండలం ఖమ్మం పాడు గ్రామానికి చెందిన BRS పార్టీకి చెందిన నాయకులు 100…