హస్తం గూటికి ఈటల రాజేందర్

Spread the love

హైదరాబాద్ బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే చర్చ నడుస్తోంది. ఈటల కాంగ్రెస్లో చేరి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల పోటీ చేసిన రెండు స్థానాల్లో (గజ్వేల్, హుజూరాబాద్) ఓడిపోయిన సంగతి తెలిసిందే….

Related Posts

You cannot copy content of this page