SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

🔸 చంద్రబాబు నాయుడు 200 నుండి 10 రెట్లు పింఛన్ పెంచి 2000 చేశారు…

🔸 జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక పేదవారికి మొండి చేయి చూపాడు…

🔸 మళ్లీ చంద్రబాబు సీఎం అయితే కానీ పేదవారు బతకలేని పరిస్థితి ఏర్పడింది…

🔸 ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశన్నంటాయి…

— టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు


SAKSHITHA NEWS