శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page