SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాపునగర్ సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, కాలనీ అధ్యక్షులు పి. జగదీష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డి. కృష్ణా యాదవ్, కమిటీ సభ్యులు జైపాల్ రెడ్డి, బెనర్జీ, శ్రీనివాస్, శివ, రామకృష్ణ, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS