Whatsapp Image 2023 10 17 At 1.00.53 Pm

శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

SAKSHITHA NEWS

నగరంలోని సైనిక్ పురి గోకుల్ నగర్ లో జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ , కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

Whatsapp Image 2023 10 17 At 1.00.53 Pm

SAKSHITHA NEWS
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field