కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లో రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..*
![రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాట్లును పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … 2 WhatsApp Image 2023 10 07 at 2.19.47 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-07-at-2.19.47-PM-1024x576.jpeg)