రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాట్లును పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాట్లును పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లో రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..*

WhatsApp Image 2023 10 07 at 2.19.47 PM

SAKSHITHA NEWS
sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field