డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం

డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం

SAKSHITHA NEWS

Government focused on development

డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్లో ప్రక్షాళన మొదలైంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి, HMDA కమిషనర్గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్ రెడ్డిని నియమించింది. నగరంలోని 6 జోన్లకు కొత్తగా నలుగురు జోనల్ కమిషనర్లు వచ్చారు. కూకట్పల్లి ZCగా అపూర్వ్ చౌహన్, ఖైరతాబాద్ ZCగా అనురాగ్, ఎల్బీనగర్ ZCగా హేమంత్ పాటిల్, శేరిలింగంపల్లి ZCగా ఉపేందర్ రెడ్డిని నియమించారు.


SAKSHITHA NEWS