SAKSHITHA NEWS

OFFICE_OF_THE_DEPUTY_MAYOR .

హైదరాబాద్ : అంతర్జాతీయ టూరిజం డే సందర్భంగా అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మరియు జిహెచ్ఎంసి సహకారం తో ఈరోజు గ్లోబల్ స్కల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో జరిగిన గో గ్రీన్ డ్రైవ్ ను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మొకలు నాటారు, ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతూ తెలంగాణ లో పచ్చ దనం పై చాలా దృష్టి పెట్టిందని అలాగే ముఖ్య మంత్రి కేసిఆర్ గారికి పర్యావరణం పై ఉన్న దృష్టి హరితహారం గా అవతరించిందని తెలిపారు, కావున విద్యార్థులు కూడా హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అలాగే పర్యావరణాన్ని కాపాడాలని కోరారు, అలాగే స్కల్ ఇంటర్నేషనల్ మరియు ఐఐహెచ్ఎం వారికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఎం మరియు స్కల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Thank & Regards

PA to Deputy Mayor
G H M C


SAKSHITHA NEWS