వినాయక విగ్రహా నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిరిబాబు

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పోట్లూరు గ్రామం నందు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహా నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామి వారి కి కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి తనయుడు యువనాయకులు శ్రీ బొల్లా గిరిబాబు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page