మల్దకల్:- మండలంలోని శనివారం పెద్దోడ్డి గ్రామంలో ప్రజా సమస్యల ధరకాస్తులను స్వీకరించుటకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విధులపై అలసత్వం వహిస్తూ… పంగణామం పెట్టి ప్రజాపాలన ప్రాంగణంలోనే దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి ని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్.
గతంలో కూడా ఈ గీర్దావార్ నాగిరెడ్డి తప్పతాగి,మల్దకల్ మండల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రజల దగ్గర దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.విధులపట్ల నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈ మహానుభావుడుపై జిల్లా అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాపాలన విధులకు పంగణామం పెట్టి – దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
SAKSHITHA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
SAKSHITHA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. సాక్షిత : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం…