వచ్చాడు ..దర్జాగా దోచాడు…దోచిన సొమ్ము ని మర్రి చెట్టు తొర్రలో దాచాడు..చివరకి?

ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం…

ప్రజాపాలన విధులకు పంగణామం పెట్టి – దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి

మల్దకల్:- మండలంలోని శనివారం పెద్దోడ్డి గ్రామంలో ప్రజా సమస్యల ధరకాస్తులను స్వీకరించుటకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విధులపై అలసత్వం వహిస్తూ… పంగణామం పెట్టి ప్రజాపాలన ప్రాంగణంలోనే దర్జాగా సిగరెట్ కాల్చుతున్న మల్దకల్ మండల గీర్దావార్ నాగిరెడ్డి ని…

You cannot copy content of this page