SAKSHITHA NEWS

సాక్షిత : ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ నవీన్ రావు , మేయర్ విజయలక్ష్మి , మల్కాజ్గిరి పార్లమెంట్ మరియు కాంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్ , మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS