గట్టు మండల జెడ్పిటిసి నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో…

Spread the love

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…

గద్వాల జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గట్టు మండల జెడ్పిటిసి బాసు శ్యామల హన్మంతు నాయుడు గారి నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరైనారు… ఈ కార్యక్రమంలో బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, రేపల్లె కృష్ణ, జంగం శేఖరయ్య,పూడూర్ ఈశ్వర్, శ్రీనాథ్ రెడ్డి, ఇమ్మానేయిల్,ధరూర్ రవి,మల్లేష్, తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page