SAKSHITHA NEWS

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి BMS నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

కీర్తి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లో బిజెపి అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులనూ కంటికి రెప్పలా కాపాడుతూ సింగరేణి వనరులు కాపాడుతామని స్వొంత ఇంటి కళను ఖచ్చితంగా నేరవేరుస్తానాని ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకే మన ఓటు నన్ను గెలిపించాలని కోరినా

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 14 At 12.05.59 Pm

SAKSHITHA NEWS