మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్ల పంపిణి..

Spread the love

చింతల్ బాపు మార్గ్ వద్ద ఘనంగా కీర్తి శేషులు కె.ఎం. పాండు 78వ జయంతి వేడుకలు…

మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్ల పంపిణి..

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు స్వర్గీయ కె.ఎం పాండు 78వ జయంతి సందర్భంగా చింతల్ లోని కె.ఎం. పాండు మార్గ్ వద్ద ఉన్న భాపు విగ్రహానికి మంత్రి మల్లా రెడ్డి , ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన మహానాయడుకు స్వర్గీయ కేఎం పాండు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.అనంతరం మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, డివిజిన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళ నాయకురాళ్ళు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page