బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ కలిసి మర్యాదపూర్వకంగా కలవడం కాకుండా, ప్రగతి నగర్ డంపింగ్/ గ్రేవి యార్డ్ ఆక్రమణ, విధ్వంసం మరియు 57 సర్వే నెంబర్లు 92 ఎకరాలు ప్రభుత్వ భూమి అక్రమార్కుల కట్టబెట్టడంపై వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. న్యాయపరంగా/చట్టపరంగా ఏమి చేయాలో రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది చెప్పడం జరిగింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ మర్యాదపూర్వకంగా కలవడం
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
SAKSHITHA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
SAKSHITHA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ…