జీడిమెట్లలో ఈటల రాజేందర్ జన్మదినం సందర్బంగా రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

జీడిమెట్లలో ఈటల రాజేందర్ జన్మదినం సందర్బంగా రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

*
సాక్షిత : జీడిమెట్ల సరోజిని గార్డెన్ లో బీజేపీ నాయకులు రామిడి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ జన్మదినం సందర్బంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, డా. ఎస్ మల్లా రెడ్డి తో కలిసి హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులను మాజీ ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శులు గరిగే శేఖర్ ముదిరాజ్, భరత్ సింహ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, బాలప్ప, వెంకట్, రాంచందర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page