నిత్వవసురాల సరుకులు ఆర్థిక సాయం

Spread the love

ఈరోజు కరీంనగర్ జిల్లా వీణావంక మండలం బోంతుపల్లి లో ఇటీవల మరణించిన. మన నాయి బ్రాహ్మణ సోదరుడు శ్రీ రాముల సమ్మయ గారి కుమార్తె రమ్య, కుమారుడు రాజ్ కుమార్, గారి కి,, స్వయంకృషి గడ్డం వీరేందర్ నాయి ఆధ్వర్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి.

వారికి 25 కిలోల బియ్యం మరియు ఇంటికి కావలసిన నిత్వవసురాల సరుకులు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంకృషి గడ్డం వీరేందర్ నాయి కరీంనగర్,నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా సెక్రెటరీ నారాయణ దాస్ శివ కుమార్ నాయి గారు, జిల్లా ఐక్యవేదిక సహాయ కార్యదర్శి గర్శకుర్తి ఆంజనేయులు నాయి గారు, వీణవంక మండలం నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక మండల అధ్యక్షుడు నారాయణ దాస్ కార్తీక్ నాయి గారు, వీణవంక మండల నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ నాయి గారు, నాయి బ్రాహ్మణ జిల్లా ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు నారాయణ దాస్ మహేందర్ నాయి గారు,నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక సోషల్ మీడియా ఇన్ఛార్జి నారాయణ దాస్ రామ్ నాయి గారు, చల్లూరు నాయి బ్రాహ్మణ యువసేన అధ్యక్షులు నారాయణ దాస్ శ్రీకాంత్ నాయి గారు, తదితరులు పాల్గొని బొంతుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల సమ్మయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు శ్రీరాముల రమేష్ నాయి గారు, స్వయంకృషి గడ్డం వీరేందర్ నాయిగారు, మందల మురారి గారు, నారాయణ దాస్ శివ కుమార్ నాయి గారు, కురుమిళ్ళ రాజు నాయి గారు, ఘర్షకుర్తి ఆంజనేయులు నాయి గారు,నడిగోట్టు రాకేష్ నాయి గారు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

Related Posts

You cannot copy content of this page