కాంగ్రెస్ కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన
టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,జిల్లా ఫిషర్మాన్ కాంగ్రెస్ ఛైర్మన్ పోషి మహేశ్,దుండిగల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతాకింది సురేశ్,మిద్దెల సీతారాం రెడ్డి,పరశురాం గౌడ్,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి ధయానంద్,ధర్మారెడ్డి,అసెంబ్లీ కో ఆర్డినేటర్ బత్తుల చిరంజీవి, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page