ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటినరీ హాల్ లో మన్య బోయిన కృష్ణ యాదవ్ కి ఆయన చేసిన సేవలకు గుర్తించి ఘనంగా సన్మానించారు

Spread the love

కృష్ణాష్టమి సందర్భంగా # యాదవ వాహిని రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటినరీ హాల్ లో మన్య బోయిన కృష్ణ యాదవ్ కి ఆయన చేసిన సేవలకు గుర్తించి ఘనంగా సన్మానించారు యాదవ్ వాహిని రాష్ట్ర ప్రతినిధులు శ్రీనివాస్ బాబా యాదవ్. సుధాకర్ యాదవ్. గౌతమ్ యాదవ్. సి హెచ్ వెంకట యాదవ్. ఏ అజయ్ కుమార్ యాదవ్. ఇస్కాన్ ప్రతినిధి రమణ యాదవ్ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page