SAKSHITHA NEWS

Electricity bills in the name of ACD should be canceled immediately

ఏ సి డి పేరిట వచ్చిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి..బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు అని వీణవంక మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ వీణవంక మండల శాఖ అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

కార్యక్రమం అనంతరం సబ్స్టేషన్ లో స్థానిక సబ్ ఇంజనీర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల ఇంచార్జీ సమ్మి రెడ్డి,జిల్లా కార్యదర్శి ch. నర్సింహ రాజు,హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మీ రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఎనగంటి విజయశ్రీనివాస్ జోతిసురేందర్ రెడ్డి సంధ్యబాబురావు ప్రధాన కార్యదర్శులు సదానందం శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ మోరే స్వామి ఉపసర్పంచ్ లు దేవేందర్ విజేందర్ రెడ్డి, రెడ్డి శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు ఉపాధ్యక్షులు ముత్యాల రవీందర్ ,పెద్ది మల్లా రెడ్డి కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి సురేందర్ రెడ్డి ,యువ మోర్చా జిల్లా కార్యదర్శి చేపురి రాజు, యువ మోర్చా మండల అధ్యక్షులు నారాయణదాసు, గోపీనాథ్,obc మోర్చా మండల అధ్యక్షులు ఎల్లయ్య గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు తిరుపతి రెడ్డి, బూత్ అధ్యక్షులు నాయకులు లింగారెడ్డి ,వెంకటేష్, శ్రీనివాస్, సతీష్, ప్రశాంత్ అనిల్ ,అఖిల్, వెంకట్ స్వామి, రమేష్, మహంకాళి శ్రీనివాస్, రాజు ,అశోక్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS