SAKSHITHA NEWS

మునుగోడు ఎన్నికల ప్రచారంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు

మునుగోడు ఎన్నికల ప్రచారంలో నాంపల్లి మండలం సీతక్క ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి ఎన్నికల ప్రచారంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ యువ నాయకులు హరీష్ రెడ్డి పలువురు కార్యకర్తలతో పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అని వారు పేర్కొన్నారు


SAKSHITHA NEWS