*గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు కృషి

Spread the love

*గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని మొరంగపల్లి మరియు మేకవనంపల్లి గ్రామాలలో 40 లక్షల నిధులతో మంజూరు చేసిన హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page