మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం

Spread the love
Earlier by-election campaign

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పిలుపు మేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి చమలపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ చమలపల్లి ప్రజలను కలిసి వారితో మాట్లాడడం జరిగిందని, మునుగోడు ఉపఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు పార్టీ విజయానికి దోహదపడతాయని అన్నారు.

కార్యక్రమంలో 124 డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, వాసుదేవరావు, రాములుగౌడ్, ప్రదీప్ రెడ్డి, సాయిగౌడ్, హరిప్రసాద్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page