దసరా ఉత్సవాల సంబరాలు

Spread the love

దసరా ఉత్సవాల సంబరాలలో భాగంగా ఎం.ఐ.జి కాలనీ ఎల్లమ్మ దేవాలయం మరియు హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుడా ట్రేడ్ సెంటర్ మైదానంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ,రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ ,రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్,రాగం అభిషేక్ యాదవ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page