60 ఏళ్ల పాపపు కాంగ్రెస్ పాలనలో పల్లేర్లు మొలిచాయి, నేడు 10 ఏళ్ళ కెసిఆర్ పాలనలో 24 గంటల కరెంటు రైతులకు సకల సౌలత్ లు కల్పిస్తూ…పచ్చని పంటలతో పల్లెలు పరిమళిస్తున్నాయి, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి సారును గెలిపించుకుందాం.
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ మండలం “మైలార్ దేవరంపల్లి ” గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్” .
గ్రామంలో BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
![60 ఏళ్ల పాపపు కాంగ్రెస్ పాలనలో పల్లేర్లు మొలిచాయి 2 Whatsapp Image 2023 11 03 At 8.55.27 Am](https://sakshithanews.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-8.55.27-AM-1024x683.jpeg)