దుండిగల్ సీఐ రామకృష్ణ, సూరారం సీఐ వెంకటేశ్వర రావులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు

Spread the love

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, దుండిగల్ సీఐ రామకృష్ణ, సూరారం సీఐ వెంకటేశ్వర రావులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్ ఏసీపీ ఆఫీస్, సూరారం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలను అందజేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు రావాలని నీటి పారుదల, విద్యుత్ అధికారులు, శుభ కార్యాలకు రావాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆహ్వాన పత్రికలను అందజేశారు.

Related Posts

You cannot copy content of this page