SAKSHITHA NEWS

మహబూబాబాద్ జిల్లా DMHO గా బాధ్యతలు స్వీకరించిన డా. అంబరీష నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు


SAKSHITHA NEWS