అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూంలు కేటాయించాలి…

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో KCR ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా అర్హులైన పేదలకు ఇంకా డబుల్ బెడ్ రూములు కేటాయించకపోవడం దురదృష్టకరం.  –  బిజెపి జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి.

    ఆల్విన్ కాలనీ డివిజన్ లో డబుల్ బెడ్ రూము ల కోసం గతం లో apply చేసుకున్న పేదల దగ్గర నుండి అప్లికేషన్ లను తీసుకోవడం జరిగింది. వారికి ఇల్లు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు , జిల్లా వైస్ ప్రెసిడెంట్ అల్లూరి రామరాజు , నరేందర్ రెడ్డి , కేశవ రావు , కో కన్వీనర్ మనిభూషణ్ , రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page